National updates: రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు , సహకారాన్ని కోరాం: బుగ్గన రాజేంద్రనాథ్!

జాతీయం..

-రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి, సహాయ మంత్రితో చర్చించాం

-పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న రాష్ట్రానికి నిధులు విడుదల వేగవంతం చేయాలని కోరాం

-ఏపీ విభజన చట్టంలోని అంశాలు, రామాయణం పోర్టు, పారిశ్రామిక రాయితీలు, ప్రత్యేక హోదా అంశాలను కేంద్ర ఆర్ధికమంత్రి దృష్టికి తీసుకెళ్లాం

-జీఎస్టీ బకాయిల అంశంలో కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన ఆప్షన్లపై చర్చించాల్సి ఉంది.

-పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 760 కోట్ల రూపాయల బిల్లుల పున పరిశీలన చేయాలని చెప్పారు.---బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి

Show Full Article
Print Article
Next Story
More Stories