National updates: కేంద్ర మంత్రి సురేష్ అంగాడి మృతికి సంతాపం చెబుతున్నాం: రామ్మోహన్ నాయుడు!

జాతీయం..

-రాష్ట్ర సమస్యల కోసం మేము ఉభయసభల్లో పోరాడాం

-వ్యక్తిగత ఎజెండా మాత్రమే వైకాపా ఎంపీలు అమలు చేశారు

-జగన్ పై కేసులున్నాయ్. గెలిస్తే తన అధికారాన్ని కేసుల కోసం దుర్వినియోగం చేస్తారని ముందే చెప్పాము

-కానీ యువత ప్రత్యేక హోదా సహా ఏవేవో సాధిస్తామని చెప్పి జనాన్ని నమ్మించి గెలుపొందారు

-సీబీఐ కేసులు, న్యాయవ్యవస్థ అని మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర అంశాల గురించి మాట్లాడలేదు

-అమిత్ షాతో సీఎం జగన్ భేటీ రహస్య మంతనాల తరహాలో జరిగింది

-రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు. గతంలో ఎప్పుడూ మతకలహాలు చూసారా?

-ఎప్పుడూ లేని మతపరమైన దాడులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి?

-ఒక మతం మీద ఇంతగా దాడులు జరుగుతుంటే ఎందుకు భరోసా కల్పించలేకపోతున్నారు? - రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ

Show Full Article
Print Article
Next Story
More Stories