National updates: భవిష్యత్ కార్యాచరణ పై చర్చించేందుకు సమావేశం అయిన విపక్ష పార్టీలు..

జాతీయం..

-రాజ్యసభ లో 8 మంది ఎంపిల సస్పెన్షన్ కు సంఘీభావంగా ఒక రోజు పాటు లోక్ సభ కార్యక్రమాలను బహిష్కరించిన శివసేన, టీఆర్ఎస్ , బీఎస్పీ పార్టీలు.

-లోక్ సభ కార్యక్రమాలను ఈ సెషన్ పూర్తి అయ్యే వరకు బహిష్కరించిన కాంగ్రెస్

-వ్యవసాయ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంటే లోక్ సభ కు హాజరయ్యే విషయం పై పరిశీలిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటన.

Show Full Article
Print Article
Next Story
More Stories