National Updates: తొలుత కోటి మంది హెల్త్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్...

 జాతీయం

- ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా

- ప్రజారోగ్యం కోసం పోరాడినవారికి తొలి ప్రాధాన్యం

- ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బంది డాటా సేకరణ

- ముఖ్యమంత్రులతో సమావేశంలో ప్రకటించనున్న ప్రధాని మోదీ

- సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీకే పౌల్, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రెజెంటేషన్

- జులై 2021 నాటికి 20-25 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేలా ప్రణాళికలు

Show Full Article
Print Article
Next Story
More Stories