National Education Policy-2020: జాతీయ నూతన విద్యా విధానంపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష..

-జాతీయ విద్యా విధానం–2020 పై సానుకూల స్పందన

-5 ప్లస్‌ 3 ప్లస్‌ 3 ప్లస్‌ 4 విధానం అమలుకు సూత్రప్రాయ నిర్ణయం

-విద్యా రంగంలో నాణ్యతపై ప్రత్యేక దృష్టి

-స్కూళ్లు, కాలేజీల్లో ప్రమాణాలు తప్పనిసరి, లేని పక్షంలో కఠినచర్యలు

-గ్రామ, వార్డు సచివాలయాల సేవలూ వినియోగించుకోవాలి

-ఆ మేరకు అవసరమైన విధి, విధానాలతో ఎస్‌ఓపీ

-దాంతో పాటు, అవసరమైన యాప్‌ రూపొందించాలి

-సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

-వచ్చే విద్యా సంవత్సరం నుంచే నూతన విద్యా విధానం

-ఇందుకు తగిన విధంగా పాఠ్యపుస్తకాల ముద్రణ

-ఉపాధ్యాయులకూ శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలి

-విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా బదిలీలు

-ఉపాధ్యాయుల ‘రీ అపోర్షన్‌మెంట్‌’ కు సీఎం ఆదేశం.

Show Full Article
Print Article
Next Story
More Stories