Narsipatnam: కారులో తరలిస్తున్న రూ.2 లక్షలు విలువైన 100 కిలోల గంజాయి పట్టివేత

HMTV
By HMTV
Published on: 2020-08-25 04:29:18

తూర్పుగోదావరి

- నర్సీపట్నం నుంచి ఏలేశ్వరం వైపు కారులో తరలిస్తున్న రూ.2 లక్షలు విలువైన 100 కిలోల గంజాయి పట్టివేత

- ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్న రాజవొమ్మింగి పోలీసులు

- మహారాష్ట్ర కు చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేసిన పోలీసులు

HMTV

HMTV

Next Story