NARA LOKESH : వరద ప్రభావిత ప్రాంతాలలో నారా లోకేష్ పర్యటన .

గుంటూరు: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో నారా లోకేష్ పర్యటన .

- తాడేపల్లి మండలం గుండెమెడ లో నీట మునిగిన పంట పోలాలు పరిశీలిన..

- పంటల పరిస్థితి పై రైతులను అడిగి తెలుసుకున్న లోకేష్...

- పాల్గొన్న మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనంద బాబు, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ , పార్లమెంట్ అధ్యక్షుడు శ్రావణ కుమార్ , టిడిపి నేతలు కోవెలమూడి రవీంద్ర , పోతినేని శ్రీనివాస్,....టిడిపి నేతలు

Show Full Article
Print Article
Next Story
More Stories