Nara Lokesh: జ‌గ‌న్ కుడి చేతికి రూపాయిచ్చి.. ఎడమ చేతితో ప‌ది రూపాయిలు కొట్టేస్తున్నారు: నారా లోకేష్

అమరావతి:   నారా లోకేష్...

అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క రోడ్డు వేసింది లేదు

కనీసం గుంతలు కూడా పూడ్చని వైకాపా ప్రభుత్వం రోడ్డు అభివృద్ధి పన్ను విధించడం ఘోరం.

పీల్చే గాలిపై కూడా జగన్ రెడ్డి గారు శిస్తు వసూలు చెయ్యడం ఖాయం.

పొరుగు రాష్ట్రాల కంటే అధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల్ని దోచుకుంటున్నారు.

పెట్రోల్, డీజిల్ పై అదనంగా రూ.5 వసూలు చేస్తూ ప్రజలపై వేసిన భారం ఏడాదికి రూ.2500 కోట్లు.

కుడి చేత్తో రూపాయి ఇచ్చి ఎడమ చేత్తో 10 రూపాయిలు కొట్టేయడమే జగన్ గారి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మహత్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories