Nara Lokesh: పవర్ హౌస్ ప్రమాద ఘటన పై స్పందించిన నారా లోకేష్‌

HMTV
By HMTV
Published on: 2020-08-21 09:49:13

అమరావతి: శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

మంటల్లో చిక్కుకొని ఏఈ సుందర్‍నాయక్‍ తో పాటు మరో ఐదుగురు చనిపోవడం బాధాకరం.

వారి మృతి పట్ల సంతాపం.

మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

ఇంకా కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

రెస్క్యూ ఆపరేషన్లో వారు క్షేమంగా బయటకు రావాలని దేవుడ్ని ప్రార్దిస్తున్నాను

HMTV

HMTV

Next Story