Nama Nageswara Rao Comments: పార్లమెంట్ లో గాంధీ విగ్రహం సాక్షిగా రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ధర్నా చేశాం..నామా నాగేశ్వరరావు..

జాతీయం..

నామా నాగేశ్వరరావు, టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత..

-10 ప్రాంతీయ పార్టీల ఎంపీలు ధర్నాలో పాల్గొన్నారు

-తెలంగాణ రాష్ట్ర సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్ కోరాం

-తెలంగాణ కు రావాల్సిన జిఎస్టీ బకాయిలు చెల్లించాలి

-9 వేల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం

-కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయాయి.

-తెలంగాణ ప్రజల కోసం ఎవరితోనైనా పోరాడుతాం

-జిఎస్టీ బకాయిల చెల్లింపుపై వాయిదా తీర్మానం ఇచ్చా... చర్చ కోసం పట్టుపడతాం

-విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలన్ని కేంద్రం ఇవ్వాలి

వెంకటేష్ నేత, టిఆర్ఎస్ ఎంపీ..

-రాష్ట్రాలకు రావాల్సిన నిధులనే హక్కుగా అడుగుతాం

-మా నిధులు మాకు ఇవ్వాలని పోరాటం చేస్తాం

Show Full Article
Print Article
Next Story
More Stories