Nalgonda Updates: నిడమనూరు తహాశీల్దార్ కార్యలయం దగ్గర కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ...

నల్గొండ :

-నిడమనూరు లో వరద నష్టం వల్ల బాధితులకు న్యాయం చేయాలని తహాశీల్దార్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి...

-అక్కడే ఉన్న టిఆర్ఎస్ డిసిసిబి డైరెక్టర్ అంజయ్య కు డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మధ్య వాగ్వాదం... తోసేసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు....

Show Full Article
Print Article
Next Story
More Stories