Nalgonda district updates: మునుగోడు రైతు దీక్ష చేపట్టిన‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...

నల్గొండ :

//వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు తో పాటు ఐకెపి సెంటర్లు సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభీంచాలని మునుగోడు రైతు దీక్ష చేపట్టిన‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి     రాజగోపాల్ రెడ్డి...

//దీక్ష అనంతరం నల్గొండ క్యాంప్ కార్యాలయం లో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...

Show Full Article
Print Article
Next Story
More Stories