Nalgonda District Updates: తారాస్థాయికి చేరిన ఇద్దరు ఎమ్మెల్యే ల పంచాయతీ...

నల్గొండ:

-నకరికల్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ,నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల‌ భూపాల్ రెడ్డి సోదరుల మధ్య తారా స్థాయిలో విభేదాలు...

-చిట్యాల లో ఉన్న తమ‌ కాటన్ మిల్లు పై స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వేధింపులు చేస్తున్నారని...‌ఎమ్మెల్యే లింగయ్య వైఖరి తో రేపటి నుంచి మిల్లు లో      పత్తి‌ కోనుగోళ్లు ‌బంద్ అంటూ ప్లేక్సీ...

-మిల్లు లో‌ స్థానిక ఎమ్మెల్యే, అధికారుల వైఖరిని పేర్కోంటూ ఫ్లేక్సీ లను ఏర్పాటు చేసిన నల్గొండ ఎమ్మెల్యే సోదరుడు‌ ,టిఆర్ఎస్ నాయకుడు‌‌ కంచర్ల కృష్ణా రెడ్డి...

Show Full Article
Print Article
Next Story
More Stories