Nalgonda District: దామరచర్ల మండలం కొండ్రపోల్ లో లారీ ని డీ కొట్టిన అంబులెన్స్

HMTV
By HMTV
Published on: 2020-08-19 04:54:28

నల్లగొండ జిల్లా :

- దామరచర్ల మండలం కొండ్రపోల్ లో లారీ ని డీ కొట్టిన అంబులెన్స్ ఇద్దరు మృతి, డ్రైవర్ తీవ్ర గాయాలు..

- మృతులు నెల్లూరు కి చెందిన కమలకర్ రెడ్డి (48),తండ్రి నందగోపాల్ రెడ్డి(75) గా గుర్తింపు.. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న తరుణం లో హైదరాబాద్ కి ఆస్పత్రికి తీసుకొని తీసుకోవెళ్తుండగా లారీ ని డీ కొట్టిన అంబులెన్స్ ..

HMTV

HMTV

Next Story