Nagarkurnool updates: ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ...

నాగర్‌కర్నూల్ ..

-రెండు రోజులుగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే.

-నేడు హైదరాబాదులో చికిత్సలు చేయించుకోగా కరోనాగా నిర్ధారించిన వైద్యులు.

-తాను ఆరోగ్యంగానే ఉన్నాను.. తన నివాసంలో ప్రస్తుతం హోమ్ క్వారయింటైన్ లో వున్నాను.. ఎమ్మెల్యే మర్రి.

-నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దు.

-తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, వైద్యపరంగా అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories