Nagarkurnool district updates: జూపల్లి కృష్ణారావు కు ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు..

నాగర్ కర్నూలు జిల్లా :

-కొల్లాపూర్ పట్టణానికి కరోనా నుండి కోలుకున్న తర్వాత మొదటిసారిగా వచ్చినందుకు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కు ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు.

-రెవిన్యూ బిల్లుకు ఆమోదం పొందినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు.

Show Full Article
Print Article
Next Story
More Stories