Nagar Kurnool: ఇప్పటి వరకు 9 మృతదేహాలు స్వాధీనం...

నాగర్ కర్నూల్:

- ఇప్పటి వరకు 9 మృతదేహాలు స్వాధీనం...

- గుర్తించిన మృతదేహాలు

- డీఈ శ్రీనివాస్ గౌడ్..

- నలుగురు ఏఈ లు సుందర్ నాయక్, మోహన్, ఫాతిమా, వెంకట్ రావు.

- వినేష్ కుమార్, మహేశ్ కుమార్ అమ్రాన్ కంపెనీ బ్యాటరీ టెక్నిషన్స్..

- కిరణ్, రాంబాబు, జూనియర్ ప్లాంట్ ఆపరేటర్స్..

- మృతదేహాలను మార్చరీకి తరలింపు.

- తమ వారి మృతదేహాలను చూసి బోరున విలపించిన కృటుంబ సభ్యులు.

- పోస్టు మార్టం తర్వాత మృతదేహాలను బందువులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టిన అదికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories