N. Uttam Kumar Reddy: ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లు రైతుల విజయం.. కాంగ్రెస్ పోరాట ఫలితం..

-ఉత్తమ్ కుమార్ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు.

-ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లు రైతుల విజయం.. కాంగ్రెస్ పోరాట ఫలితం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి.

-రైతులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు..

-రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు, కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాట ఫలితంగానే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్ళకు అనుమతి ఇచ్చిందని రైతులు, కాంగ్రెస్ పార్టీ విజయం.

-రాష్ట్రంలో జగిత్యాల, కామారెడ్డి ప్రాంతాలలో మొక్కజొన్న రైతులు పెద్దఎత్తున పోరాటం చేసారని వారికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించి పోరాటంలో పాల్గొన్నారు.

-రైతులు, కాంగ్రెస్ చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చింది.

-రాష్ట్రంలో భారీ వర్షాలకు, వరదలకు మొక్కజొన్న పంటలు బాగా దెబ్బతిన్నాయని వర్షాలకు పాడైన పంటలకు కూడా మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్.

-రైతులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories