Muralidhar Reddy: కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి లేదా జరిమానా తప్పదు..

 తూర్పుగోదావరి :

-జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పిసి కామెంట్స్..

-మాస్క్, సామాజిక దూరం, శానిటేజర్ ల ద్వారా కరోనాను నియంత్రణ చేయవచ్చు..

-జిల్లాలో నవంబర్ పదిహేను నుంచి పాఠశాలల ప్రారంభం దృష్యా ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం..

-కేరళ లో ఓనం పండుగ తర్వాత కరోనా కేసులు పెరిగాయి.. దసరా పండగ రోజుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి..

-ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలకు వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది..

-వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇప్పటి వరకు 86 శాతం రేషన్ పంపిణీ చేశాము..

-ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో జరిగిన నష్టం పై అంచనా రూపొందించి ప్రభుత్వానికి పంపించాము..

-అక్టోబర్ లో జరిగిన నష్టం పై అంచనాలు ఈ నెల ఆఖరి కల్లా పూర్తి చేస్తాము..

Show Full Article
Print Article
Next Story
More Stories