MP SOYAM BAPURAO: సీఎం కేసీఆర్ నిజాం రాజులా వ్యవహరిస్తున్నారు: ఎంపి సోయం బాపురావు.

ఆదిలాబాద్ హెచ్ ఎంటీవీతో ఎంపి సోయం బాపురావు..

- సీఎం కేసీఆర్ నిజాం రాజులా వ్యవహరిస్తున్నారు..

- ఖాజనా నింపుకోవడానికి ఎల్ అర్ ఎస్ , కోత్య రెవిన్యూ చట్టాన్ని తీసుకోచ్చింది సర్కార్..

- ప్రజల నుండి డబ్బులు లాక్కోవడానికి ఎల్ అర్ ఎస్ పేరుతో దోపిడీ చేస్తున్నారు..

- తెలంగాణ సర్కార్ అర్థిక సంక్షోభం లో ఉంది

- సంక్షోభం నుండి భయట పడటానికి ఎల్ అర్ ఎస్ ,నూతన. రెవిన్యూ చట్టాన్ని తెచ్చింది.

- నిజాం కాలంలో అటవీ పశువుల మేతకు వెళ్లితే పన్నులు వసూలు చేసేది..

- ఎల్ అర్ ఎస్ నిజాంకాలం నాటి పన్నుల మాదిరిగా ఉంది

-   ఎల్ ఎస్ అర్ దోపిడీని బిజెపి వ్యతిరేకిస్తోంది

- కరోనా సమయంలో ప్రజల పై బారం మోపడం సరికాదు

- సర్కార్ ఎల్ అర్ ఎస్ పై వెనక్కి తగ్గకపోతే ప్రజల తరపున పోరాటం చేస్తాం

Show Full Article
Print Article
Next Story
More Stories