Mopidevi Venkataramana Comments: పాదయాత్ర లో ప్రజలు స్దతిగతులను జగన్ కళ్ళారా చూశారు..

 గుంటూరు ః....

 ఎంపీ మోపిదేవి కామెంట్స్

* బిసి ల అభ్యున్వతికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం జాతీయ స్దాయి లో చర్చ జరుగుతుంది.

* రాజకీయ ఆరంగ్రేటం నుంచి సీఎం వరకు ప్రతిది ఓ చరిత్ర.

* బిసి సామాజిక వర్గాలు ఇప్పటి వరకు ఓటు బ్యాంక్ గానే ఉన్నాయి.

* బిసిలకు పదవులు అంటే ముడు నాలుగు కులలాకే అందేవి.

* ఇప్పుడు అన్ని కులాలకు జగన్ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చాం.

* సీఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

* మీకు వచ్చిన పదవులు విజిటింగ్ కార్డులకే పరిమితం కాకుడదు.

* జగన్ ఆశయాలను విసృతంగా ప్రజల లోకి తీసుకెళ్ళాలి.

* వెనకబడిన కులాల్లో అభివృద్దే చెందేలా కార్పోరేషన్ లు పని చేయాలి....

Show Full Article
Print Article
Next Story
More Stories