MLA seethakka: మోడీ ,యోగి పరిపాలన దుర్మార్గం గా ఉంది...

ఎమ్మెలే సీతక్క..

-త్యాగాల నేతలు ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ లు బాధల్లో ఉన్న వారిని పరామర్శించడానికి వెళ్తున్న వారిపై పోలీసుల వ్యవహార శైలి సరిగా లేదు...

-దళిత మహిళపై అఘాయిత్యం జరిగితే కనీసం వెళ్లి పరామర్శించ లేదు ..

-మోయిన బాద్ లో టీఆరెఎస్ నాయకుడు ఓ అమ్మాయి పై దాడి చేసి హత్య చేశాడు..

-ఆ అమ్మాయి కుటుంబానికి ఇంతవరకు ప్రభుత్వం బరోసా ఇవ్వలేదు..

-రాష్ట్రంలో డ్రగ్స్ క్లబ్స్ కు పెరుగాంచుతుంది, మహిళలకు రక్షణ లేకుండా పోయింది..

Show Full Article
Print Article
Next Story
More Stories