MLA Laxma Reddy : యూరియా పంపిణీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా: జడ్చర్ల మండల కోడుగల్ గ్రామంలో రైతులకు యూరియా పంపిణీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, లింగంపేట్, గంగాపూర్ గ్రామాల సమీపంలో ఉన్న చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..
నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో విధి నిర్వహణలో కరోనా బారిన పడి మృతి చెందిన వైద్య సిబ్బందికి నివాళులు అర్పించిన నారాయణపేట జిల్లా వైద్యాధికారులు
Next Story



