MLA Jagagreddy: L R S పై అసెంబ్లీ లో ప్రస్తావిస్తా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

 సంగారెడ్డి .

- L R S కట్టి రెగ్యులరైజ్ చేసుకోండి అని ప్రభుత్వం చెప్తుంది

- 200 గజాల ప్లాట్ కి 40 వేల ఖర్చు అవుతుంది

- లే అవుట్ చేసిన వాళ్ళు LRS కట్టకపోవడం తో ఇప్పుడు భారం అంతా కొన్నవాళ్లదే అవుతుంది

- లే అవుట్ల కు ప్రభుత్వం తొందరగా అనుమతులు ఇవ్వడం లేదు

- తక్కువ ధరకు వస్తుంది అని ప్లాట్ కొంటున్నారు

- నగదు రద్దు.. gst.. ఇప్పుడు కరోనా తో జనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు

- ప్రభుత్వం కి డబ్బులు కావాలంటే... పేదలపై భారం మోపాలా..?

- ప్రజలు కరువులో ఉన్నారు

- LRS కడితేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం సరికాదు

Show Full Article
Print Article
Next Story
More Stories