Minister Vellampalli Srinivas fire on Raghurama Krishna raju: కరోనా వ్యాప్తి నివారణ కోసమే ఈ ప్రయత్నం: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

HMTV
By HMTV
Published on: 2020-08-21 07:19:18

వేంకటేశ్వర స్వామివారి దయతో అంతా మంచే జరుగుతుందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.

కోవిడ్ నిబంధనలు అనుసరించి వినాయకచవితి జరుపుకోమన్నామే తప్ప పండుగలే వద్దని చెప్పలేదు

కరోనా వ్యాప్తి నివారణ కోసమే ఈ ప్రయత్నం .

రఘురామ కృష్ణరాజుకు నిజంగా భక్తి ఉంటే తన నియోజకవర్గానికి వచ్చి గణపతి పూజ చేయాలని సవాల్

ఢిల్లీలో చెట్టుకింద రఘురామ కృష్టరాజు, హైదరాబాదులో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్టపాల్జేయాలని చూస్తున్నారు

రాజశేఖరరెడ్డి కుటుంబానికి హిందూ వ్యతిరేఖ ముద్రను అంటకట్టాలని చూస్తున్నారు.

అది ఎన్నటికీ జరగదు

వినాయకచవితిని ఇళ్ళలోనే‌ ఘనంగా నిర్వహించుకోండి

టీటీడీ ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సుందరకాండ పారాయణం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు విరాట పర్వ పారాయణం నిర్వహిస్తుండటం శుభ పరిణామం

దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

HMTV

HMTV

Next Story