Minister jagadish Reddy: శ్రీశైలం పవర్ ప్లాంట్ విచారణలో పురోగతి : మంత్రి జగదీష్ రెడ్డి

HMTV
By HMTV
Published on: 2020-09-15 06:33:46

శాసన మండలి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు 

# శ్రీశైలం ఎడమగట్టు పవర్ ప్లాంట్ లో ప్రమాద నష్టం మదింపులో ఉంది

# ప్రమాదంపై విచారణ పురోగతిలో ఉంది

# ప్రమాదం పై ఏర్పాటు చేసిన అధికారుల కమిటీలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు...

అందుకే నివేదిక ఆలస్యం అవుతోంది

HMTV

HMTV

Next Story