Minister Harish Rao visits Sangareddy: మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి పర్యటన

HMTV
By HMTV
Published on: 2020-08-21 08:07:37

సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి పట్టణం లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పర్యటన.

సంగారెడ్డి ఎక్స్ రోడ్ లో పట్టణ ప్రగతిలో భాగంగా మరుగుదొడ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో అమీన్ పూర్ , సదాశివ పేట, బొల్లారం పురపాలక సంఘం కోసం ఏర్పాటయిన మూడు మోబైల్ బయో టాయిలెట్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

HMTV

HMTV

Next Story