Medchal Updates: రైల్వే స్టేషన్ వద్ద రైలు అగ్నిప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ప్రకటన...

- మేడ్చల్ రైల్వేస్టేషన్ వద్ద ఆగి ఉన్న ట్రైన్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు స్టేషన్ మాస్టర్ సమాచారం ఇచ్చారు...

- రైలు అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది..

- ఈ రైలు సెప్టెంబర్ 22 నుండి నవంబర్ 4 వరకు 10 బోగీలు అక్కడే ఉంచబడ్డాయి..

- ఈ 10 కోచ్ లలో ఒక స్లీపర్ కోచ్ కాలిపోయింది..

- డ్యూటీ లో ఉన్న రైల్వే సిబ్బంది మిగిలిన కోచ్ లను వేరు చేయడం తో పాటు,ఎలక్ట్రిక్ సరఫరా దిస్ కనెక్ట్ చేసి మంటలు వ్యాపించకుండా నివారణ చర్యలు    తీసుకున్నారు..

- వెంటనే ఫైర్ ఇంజన్ల సహయం తో మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది..

Show Full Article
Print Article
Next Story
More Stories