Medak district updates: టీ ఆర్ ఎస్ ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు మానుకో...

మెదక్:

-మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్...

-చేగుంట లో ప్రచారం సందర్భంగా బీజేపీ ఎంపీ అరవింద్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడు.

-కేంద్రం ఇచ్చిన నిధుల లెక్క చెప్పలేక ...టీ ఆర్ ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నాడు.

-కేంద్రం నుండి నిధులు తెచ్చి నీ నియోజకవర్గ అభివృద్ధి చేసుకో..

-ఎన్ని మాయమాటలు చెప్పిన దుబ్బాక ప్రజలు మిమ్మల్ని నమ్మరు.

-దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టాడు.

-రైతు బంధు, రైతు భీమా పథకలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి.

-దుబ్బాక లో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసిన టీ ఆర్ ఎస్ గెలుపును ఆపలేరు.

-దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీ కి బుద్ధి చెబుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories