Mallu Bhatti Vikramarka Comments: నిర్బంధ వ్యవసాయం చేయాలంటూ టీఆర్ఎస్ సర్కార్ కి నిరసనగా ట్రాక్టర్ ర్యాలీ..

పోలికేక సభలో భట్టి కామెంట్స్.

-నిర్బంధ వ్యవసాయం చేయాలంటూ రైతులను భయభ్రాంతులను గురి చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్ కి నిరసనగా ట్రాక్టర్ ర్యాలీ

-పోలీకేకతో భారత పార్లమెంటు వరకు విన్పించడానికే ఈ పోలీకేక ర్యాలీ, సభ.

-దుబ్బాకలో కేసీఆర్ పని అయిపోయింది. అయ్యా,కొడుకు,అల్లుడు మద్యలో దుబ్బాక లో ఓడిపోయారు

-మట్టి మాది, చెమట మాది పంట మాది మద్యలో నీవు ఎవ్వడివిరా కేసీఆర్

-పంట నష్టం పరిహారం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది

-దౌర్బగ్య విఫల ముఖ్యమంత్రి ని ఎప్పుడూ చూడలేదు. మద్దతు ధర అనేది నీ అబ్బా సొత్తు కాదు కేసీఆర్

-భారతదేశం ప్రవేశపెట్టిన మద్దతు ధరను మద్దతు ధర మన హక్కు. బోడి రైతుబంధు పథకం తో మోసం చేస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్తాం

-ఆదాని అంబానీ లు మోదిని ప్రధానమంత్రి చేశారు. వారు అడిగిందే తడువుగా కార్పోరేట్ వ్యవసాయానికి ఒకే చేశారు.

-నరేంద్రమోడికి బుద్ది చెప్పేందుకే ఈ ట్రాక్టర్ ర్యాలీ

-టీఆర్ఎస్ (గులాబీ) పురుగు పత్తి కాయాలను తినేసింది. రైతన్నకు నష్టం పరిహారం ఇవ్వకపోతే కేసీఆర్ కి బుద్ది చెప్పాడం ఖాయం

Show Full Article
Print Article
Next Story
More Stories