Malkajgiri Updates: సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

రేవంత్ రెడ్డి... మల్కాజ్ గిరి ఎంపీ.

-గ్రేటర్ లో వరద సాయాన్ని గులాబీ గద్దలు స్వాహా చేశాయి .

-శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా... వరద బాధితుల సాయంలోనూ కమీషన్లు దండుకున్నారు .-

-మీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులను చూస్తే... వీళ్లు మనుషులేనా, మానవత్వం ఉందా అనిపిస్తోంది.

- గ్రేటర్ లో ఓట్లు దండుకోవాలన్న మీ దుర్భుద్ధే ఈ కుంభకోణానికి కారనం.

-చిత్తశుద్ధి ఉంటే పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేసేవారు.

-మీ అత్యుత్సాహం వల్ల పరిహారం నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది.

-రెండు రోజుల్లో తిరిగి పరిహారం పంపిణీ మొదలు పెట్టాలి.

-ఇప్పటి వరకు జరిగిన దోపిడీ పై విజిలెన్స్ విచారణ చేపట్టాలి.

-లేదంటే క్షేత్ర స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతాం

Show Full Article
Print Article
Next Story
More Stories