శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ హాట్‌ కామెంట్స్‌

HMTV
By HMTV
Published on: 2024-11-23 06:03:35

శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేసి గెలిచారంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అఘాడీ కూటమికే మెజార్టీ సీట్లు వచ్చాయని, ఇప్పుడెలా ఫలితాలు మారుతాయంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజా తీర్పు కాదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

HMTV

HMTV

Next Story