Mahabubnagar updates: మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై అర్దరాత్రి దాడి....

HMTV
By HMTV
Published on: 2020-08-31 04:41:19

-మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై అర్దరాత్రి దాడి....

-పేషెంటును చూసేందుకు 12 గంటలకు వచ్చిన 20 మంది..

-మాస్కులు ధరించలేదని అడ్డుకున్న దేవన్న, శంకర్ అనే సిబ్బంది.

-ఆగ్రహించి ఇద్దరిపై దాడి..

-ఆస్పత్రి సిబ్బంది దేవన్న, శంకర్ లకు తీవ్ర ఆగాయాలు...

HMTV

HMTV

Next Story