Mahabubabad updates: దీక్షిత్ రెడ్డి కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు...

మహబూబాబాద్ జిల్లా.

//మహబూబాద్ కిడ్నాప్, హత్యగురైన దీక్షిత్ రెడ్డి కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.

//నిందితుడు మంద సాగర్ ని కట్టుదిట్టమైన భద్రత మధ్య బాలుణ్ణి హత్య చేసిన ప్రదేశానికి తీసుకెళ్లి, సీన్ రికన్స్త్రక్షన్ చేస్తున్న పోలీసులు..

//బాలుడి ఇంటి వద్ద నుండి మహబూబాద్ శివారులోని గుట్టల వద్దకు తీసుకెళ్లి సీన్ జరిగిన తీరును పరిశీలిస్తున్న పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories