Mahabubabad updates: నూతన వ్యవసాయ చట్టం పై మీడియా సమావేశం. పాల్గొన్న కొండపల్లి శ్రీధర్ రెడ్డి...

మహబూబాబాద్ జిల్లా...

-బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నూతన వ్యవసాయ చట్టం పై మీడియా సమావేశం. పాల్గొన్న కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి...

-కీసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి కామెంట్స్..

-రైతుల యొక్క ఆదాయాన్ని 2022 సంవత్సరం లోపు రెట్టింపు చేయాలని బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ దిశగా నూతన వ్యవసాయ బిల్లును తెచ్చారు...

-ప్రతిపక్ష పార్టీలు వ్యవసాయ బిల్లు పై విష ప్రచారం చేస్తున్నాయి...

-వ్యవసాయ మార్కెట్ లు ఎక్కడ తొలగించబడవు.

-రైతు తన పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే వీలవుతుంది...

-ఒప్పంద సేద్యం వలన రైతులు మేలు జరుగుతుంది...

-పంటల కనీస మద్దతు ధర పై ఎలాంటి ప్రభావం చూపదు...

-ఖమ్మంలో కనీస మద్దతు ధర పై ప్రశ్నించిన గిరిజన రైతుకు సంకెళ్లు వేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యవసాయ బిల్లు పై మాట్లాడే అర్హత లేదు...

-వ్యవసాయ బిల్లును దేశ వ్యాప్తంగా రైతులు స్వాగతించారు...

-చిన్న సన్నకారు రైతులతో దేశ వ్యాప్తంగా 10వేల రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటు చేసి , వారికి ఆర్ధిక సహాయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది...

Show Full Article
Print Article
Next Story
More Stories