Loksabha Updates: అమరావతి భూములలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి

జాతీయం

- మీడియా పై నిషేధం విధించి ఏపీ హైకోర్టు దర్యాప్తును ఆపేసింది

- రైతుల ప్రయోజనాలను కాపాడే బదులు హైకోర్టు ఉత్తర్వులు బలమైన వారిని కాపాడే విధంగా ఉన్నాయి

- అవినీతి కేసులలో దర్యాప్తు లను ఆపివేయడం ఒక ప్రమాదకర ధోరణి గా స్థిరపడుతుంది

- రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే

- కేసు తీవ్రతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం దీనిపై వెంటనే సిబిఐ దర్యాప్తు ప్రారంభించాలి

-  లోక్సభ జీరో అవర్లో లావు శ్రీకృష్ణదేవరాయలు, వైఎస్ఆర్సీపీ ఎంపీ

Show Full Article
Print Article
Next Story
More Stories