Legislative Council: ఆధునిక వ్యవసాయం యాంత్రీకరణ పై ఉభయ సభల సభ్యులను విదేశీ పర్యటనకు తీసుకువేళ్ళలి అనుకున్నాం..మంత్రి నిరంజన్ రెడ్డి...

HMTV
By HMTV
Published on: 2020-09-09 05:41:53

శాసన మండలి...

ప్రశ్నోత్తరాల సమయంలో...

మంత్రి నిరంజన్ రెడ్డి...

కానీ కరోనా వల్ల వాయిదా వేసం...త్వరలోనే అధ్యయనానికి తీసుకెళ్తాము...

వ్యవసాయం లో ఆధునీకరణ అవసరం ఉంది...

కేంద్ర, రాష్ట్ర స్కిం లతో సబ్సిడీ లు అమలు చేస్తాం...

రాష్ట్రంలో 92 శాతం భూమి చిన్న సన్నకారు రైతుల చేతిలో ఉంది..

సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేస్తాం..

కోటి 42 లక్షల ఎకరాల్లో ఈసారి పంటలు వేశారు..

రాష్ట్రంలో వ్యవసాయ పరికరాల అవసరాల పై నివేదిక రూపొందిస్తున్నాం...

మన రాష్ట్రంలో వ్యవసాయ యంత్ర పరికరాలు తయారీ పై కసరత్తు చేస్తున్నాం...

HMTV

HMTV

Next Story