latest Andhra Pradesh news: చిత్తూరు , కడప, నెల్లూరు జిల్లాలకు పిడుగు హెచ్చరిక..

-చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తీ, కెవిబి పురం, బుచ్చినాయుడు ఖండ్రిగ, వరదాయపాలెం, ఏర్పేడు, తొట్టంబేడు, చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం, కార్వేటినగర్ నాగలాపురం, వెదురుకుప్పం , రేణిగుంట.

-కడప జిల్లాలో టి.సుండుపల్లి, పుల్లంపేట, రాజంపేట, వీరబల్లి, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, పెనగలూరు.

-నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, బలయపల్లి, రాపూర్ .

-మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.

-పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.

-సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.

-విపత్తుల నిర్వహణ శాఖ..

Show Full Article
Print Article
Next Story
More Stories