Kurnool Updates: నంద్యాల లో వెలుగులో కి వచ్చిన సంచలన విషయాలు..

కర్నూలు జిల్లా..

-నంద్యాల లో రైలు కింద పడి నలుగురి ఆత్మహత్య కేసు..లో వెలుగులో కి వచ్చిన సంచలన విషయాలు..

-పోలీసుల వేధింపులే తమ ఆత్మహత్య కారణం..సెల్ఫీ వీడియో లో తేల్చి చెప్పిన మృతుడు అబ్దుల్ సలాం..

-మృతుల కుటుంబాలను పరామర్శించి..కంట తడి పెట్టిన నంద్యాల ఎం ఎల్ ఏ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి..

-సంఘటనకు కారణమైన వారిని వదిలి పెట్టెబోమని తెలిపిన నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి...

Show Full Article
Print Article
Next Story
More Stories