Kurnool updates: నా రాజకీయ జీవితంలో కుట్రలు కుతంత్రాలు లేవు..గుమ్మనూర్ జయరాం..

కర్నూల్ జిల్లా..

-ఆస్పరి భూముల వివాదం పై మంత్రి గుమ్మనూర్ జయరాం కామెంట్స్...

-ఆస్పరిలో భూములు కొన్నమాట వాస్తవం

-మంజునాథ అనే వ్యక్తి నాకు భూములు అమ్మాడు.

-ఆలూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో విచారించగా క్లియర్ టైటిల్ అనటంతో భూములు కొన్నాను .

-నేను దౌర్జన్యం చేయలేదు.నా జీవితంలో కబ్జా చేయటం అలవాటు లేదు.

-నాపై ఆరోపణలు చేసిన మను అనే వ్యక్తి మంజునాథ్ లు బాబాయ్ అబ్బాయిలు

-ఆరోపణలు చేసిన మను అనే వ్యక్తి నన్ను కలిసాడు..విచారణ జరిపించి న్యాయం చేస్తానని చెప్పాను

-టిష్యూ పేపర్లో వచ్చే వార్తలు పట్టించుకోనవసరం లేదు

-అసత్య ఆరోపణలు చేస్తే పరువు నష్ఠం దావా వేస్తాను

-నన్ను కబ్జా దారుడని నిరూపిస్తే ...రాజకీయ సన్యాసం తీసుకుంటాను

Show Full Article
Print Article
Next Story
More Stories