Kurnool District updtes: మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమాల పై సిపిఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు...

కర్నూలు..

-మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమాల పై సిపిఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు.. రౌండ్ టేబుల్ సమావేశం.

-ఇట్టినా ప్లాంటేషన్ ఈ కంపెనీ పేరుతో 2006లో ఆస్పరి చిన్న ఆహోతూరు పెద్ద హోతూరు గ్రామాలలో సేకరించిన 450 ఎకరాల భూములను రైతులకు మంత్రి తిరిగి అప్పగించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories