Kurnool district updates: కలెక్టరేట్ ఎద్దుట రైతులు ఆందోళన!

HMTV
By HMTV
Published on: 2020-10-22 09:52:33

కర్నూల్...

అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ రైతు సంఘాల ఆదర్యంలో కలెక్టరేట్ ఎద్దుట రైతులు ఆందోళన...

ఎకరాకు 25000 పంట నష్ట పరిహారం మరియు 2018 సంవత్సరం పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్..

HMTV

HMTV

Next Story