Kurnool District updates: తుంగభద్ర పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే చేపట్టాలి..

కర్నూలు...

-కర్నూలు పార్లమెంట్ టీ.డీ.పీ అధ్యక్షులు..

-సోమిశెట్టి వెంకటేశ్వర్లు..

-ఇంచార్జి మంత్రి అనిల్ కుమార్ తుంగభద్ర పుష్కరాలపై సమీక్ష కూడా నిర్వహించలేదు...

-మంత్రి జిల్లా కు ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో తెలియడం లేదు...

-తుంగభద్ర పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి..

Show Full Article
Print Article
Next Story
More Stories