Kurnool district updates: ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ మీడియా సమావేశం..

కర్నూల్..

-రి టెండెరింగ్ పై బీవీ ఫైర్

-టీడీపీ ప్రభుత్వం లో పనులు మంజూరు చేస్తే, రి టెండెరింగ్ పేరుతో వారు చేసినట్లు చెప్పుకోవడం సరికాదు.

-ఎమ్మిగనూరు పట్టణానికి శాశ్విత తాగునీటి పథకం ఏర్పాటుకు టీడీపీ శ్రీకారం చుడితే వైస్సార్ ప్రభుత్వం తాము చేసినట్లు రి టెండెరింగ్ నిర్వహించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories