Kurnool district updates: ఉద్యోగాల పేరిట మోసం ఎనిమిది లక్షలు టోకరా....

కర్నూలు జిల్లా...

-హోం గార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న మాజీ కానిస్టేబుల్ షేక్షావలీ పై కోవెలకుంట్ల   పిఎస్ లో చిటింగ్ కేసు నమోదు

 -నిందితుడు షేక్షావలి అవుకు మండలం ఉప్పలపాడు వాసి

-నిరుద్యోగులను కేంద్రంగా చూసుకొని హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ. 8 లక్షలు వసూలు

-కోవెలకుంట్ల మండలం డబ్ల్యు గోవిందీన్నే కు చెందిన నిరుద్యోగులు వెంకటేశ్వర్లు , రాముడు ల నుండి రూ 8 లక్షల రూపాయలు తీసుకుని హోంగార్డు   ఉద్యోగం ఇప్పిస్తానని చిటింగ్......

Show Full Article
Print Article
Next Story
More Stories