Kurnool District updates: కుందూనది, పాలేరు వాగులకు కొనసాగుతున్న వరద ఉధృతి...

కర్నూలు జిల్లా......

-తేలికపాటి వర్షం కురుస్తుంది..

-సంజామల మండలం లో ముదిగేడు వద్ద పాలేరు వాగు వంతెనపై ప్రవహిస్తున్న వరద నీరు నిలిచిపోయిన రాకపోకలు ...

-జలదిగ్బంధంలోనే ఓత్రమాన్ దీన్నే , వల్లం పాడు , చిన్న కొప్పెర్ల , పెద్ద కొప్పెర్ల , లింగాల గ్రామాలు ....

-కానాల చెరువు కు పడ్డ గండి ని పూడ్చే ప్రయత్నంలో ఇరిగేషన్ అధికారులు.....

Show Full Article
Print Article
Next Story
More Stories