Kurnool District updates: మహానంది ఆలయంలో పూర్తిగా ఆంక్షల సడలింపు..

HMTV
By HMTV
Published on: 2020-08-31 03:46:19

కర్నూల్..

-మహానంది ఆలయంలో పూర్తిగా ఆంక్షల సడలింపు

-ఆర్జిత సేవలు అన్నీ యదావిధిగా పునరుద్ధరణ

-స్వామివారి దర్శన సమయం కూడా గతంలో మాదిరిగానే ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగింపు

-గర్భాలయ ప్రవేశం స్వామివారి స్పర్శ దర్శనం తప్ప మిగిలిన సేవలన్నీ కొనసాగిస్తాం..ఈఓ మల్లికార్జున ప్రసాద్

HMTV

HMTV

Next Story