Kurnool District Updates: తుంగభద్ర పుష్కరాలు సందర్భంగా ఆదివారం మంత్రాలయంలో పూజలు నిర్వహించారు..

 కర్నూల్

-తుంగభద్ర పుష్కరాలు సందర్భంగా ఆదివారం మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారిని...

-విశాఖ శ్రీ శారదా పీఠం స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకుని పూజలు నిర్వహించారు.

-ప్రజలు కరోణతో ఇబ్బంది పడుతున్న సమయంలో తుంగభద్ర పుష్కరాలు రావడం భగవంతుని ఆశీస్సులే నన్నారు.

-తుంగభద్ర పుష్కరాలలో స్నానమాచరించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది

-భక్తాదులు అందరూ మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుని పుణ్యస్నానాలు చేయాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories