KTR Teleconference: అక్టోబర్ 1 నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలి: కేటీఆర్!

టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్..

#ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఓటరు నమోదు ఇంచార్జి లతో మాట్లాడిన కేటీఆర్

# ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి

#పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన  కేటీఆర్

# పంచాయతీ నుంచి శాసనసభ దాకా అన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది

#రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఫలాలు అందుతున్నాయి

# ఇప్పటికే వివిధ నియామక ప్రక్రియల ద్వారా దాదాపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేశాం

# ప్రైవేట్ రంగంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ద్వారా 15 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించాము

# గతంలో ఎన్నడూ లేనివిధంగా అపూర్వమైన పాలన సంస్కరణలు చేపట్టాము

#60 ఏళ్ల ఫ్లోరైడ్ రక్కసిని ఆరు సంవత్సరాల్లో తరిమేశాము 

# రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలే దివాలా తీశాయి

Show Full Article
Print Article
Next Story
More Stories