Krishna District Updates: ప్రైవేట్ అంబులెన్స్ ను ఢీ కొన్న గుర్తు తెలియని వాహనం..

కృష్ణాజిల్లా..

-అంబులెన్స్ లో ఉన్న ఇద్దరు మృతి

-వీరు జార్ఖండ్ కు చెందిన వారీగా గుర్తించిన పోలీసులు

-ఒరిస్సా వద్ద పుట్టపర్తి కి వెళ్తున్నారని సమాచారం

-మృతదేహాలను పోస్టుమార్టుం కోసం హాస్పిటల్ కు తరలింపు

-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Show Full Article
Print Article
Next Story
More Stories